మణప్పురంలో బంగారం ఎత్తికెళ్లిన మేనేజర్ను పట్టుకున్నట్టు వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వికారాబాద్ మణప్
రూ.30 లక్షల స్వాహా చేసిన భువనేశ్వర్ బ్రాంచ్ ఉద్యోగి హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): గోల్డ్లోన్ డోర్ స్టెప్ స్కీమ్ను ఆసరాగా చేసుకొని మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా వేసిన ఘటనలో కీలక �