Ibrahimpatnam pond | స్నేహితులతో సరదగా గడిపేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.
Man drowned in rain water: పుల్ ప్రహ్లాద్పూర్ ఏరియాకు చెందిన ఒక వ్యక్తి రైల్వే అండర్ పాస్లో నిలిచిన నీళ్ల మధ్య సెల్ఫీలు దిగాడు. ఇంతలో వరద పెరిగిపోవడంతో నీళ్లలో