సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11వ వార్డుకు చెం దిన మామిడాల రాజు అనే యువకుడి పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో రాకపోవడంతో సెల్టవర్ ఎక్కాడు. గతంలో ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస�
Siddipet |
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం మంత్రి కొండా సురేఖ హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతాను. లేదంటే కిందపడి దూకి బలవన్మరణానికి పాల్పడుతానని సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హోరి లాల్కు నచ్చజెప్పి హై టెన్షన్ విద్యుత్ టవర్ పైనుంచి కిందకు రప్పించేందుకు చాలా ప్రయత్నించారు. తొలుత అతడు నిరాకరించాడు.