Congress vs MIM | నాంపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్లేపల్లి - మెహిదీపట్నం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
CM Revanth | మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా టెక్నాలజీ ప్రతినిధులు పాల్గొ�
పాత ముంబై హైవే అయిన మల్లెపల్లి ప్రధాన రహదారి విస్తరణ ఇంకెన్నాళ్లకు జరిగేనో అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత ముంబై ప్రధాన రహదారి మల్లెపల్లి రహదారి గుండా ప్రతి నిత్యం వేలాది వాహనాల రాక పో�