నాలుగైదు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతున్నది. దీంతో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లు, కాంటా వేసిన బస్తాలను తరలించడంలో జాప్�
స్వచ్ఛతలో రాష్ట్రస్థాయిలో మెరిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట జెడ్పీ పాఠశాల తాజాగా వాటర్ కన్సర్వేషన్ అవార్డు-2021కి ఎంపికయ్యింది. పాఠశాలలో నీటి వృథాను అరికట్టి, పొదుపు దిశ