ప్రజలకు పరిపాలనపరమైన మండల స్థాయి అధికారి అయి ఉండి ఏదైనా సమస్య ఉండి ఫోన్ చేస్తే ఫోన్ ఆయన ఎత్తరు. సరే పని మీద కార్యాలయం కు వస్తే ఫోన్ తో లోపటికి రానివ్వరు. ఇది సామాన్య ప్రజలకు కాదు ఏకంగా సర్పంచ్ నాయకులకే చుక్
ఇందూరు నగర శివారులోని మల్లారం వద్ద ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయాల కోసం వేలం మంగళవారం ముగిసింది. న్యూ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బహిరంగ వేలం నిర్వహించారు.