సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించామని డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి ఆరు పంపుల ద్వారా మల్లన్నసాగర్ జల�
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీలను తరలించాలనే ఆలోచన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
‘మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్కు వచ్చే కాల్వల పనులు మనకు ముఖ్యం. ఆ కాల్వ పనులు మన బతుకుదెరువు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి నీళ్లు తేవాలంటే కచ్చితంగా ఎంపీగా వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. ఆయనతో ప�
ఉమ్మడి జిల్లాలోని జలవనరులన్నీ కళకళలాడుతున్నాయి.. కాళేశ్వర జలాలకు తోడు భారీ వర్షాలతో చెరువులు, కుంటలన్నీ నిండుకుండల్లా మారాయి.. మెజార్టీ చోట్ల మత్తళ్లు దుంకుతూ జల సవ్వళ్లు చేస్తున్నాయి.