మల్లన్నసాగర్ నిర్మా ణం భేష్ అని కర్ణాటక ఎమ్మెల్యేల బృందం పేర్కొంది. మంగళవారం సిద్దిపేట జిల్లా తొ గుట మండలంలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్నసాగర్ను కర్ణాటక రాష్ర్టానికి చెందిన 12 మంది ఎమ్మెల్య�
మల్లన్న సాగర్ అటవీ ప్రాంతం ఇప్పడు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసేందుకు ముస్తాబవుతున్నది. మల్లన్న వనం పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి.
సిద్ధిపేట : నదికి నడక నేర్పిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు కొనియాడారు. మంగళవారం ఆయన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం �