చేర్యాల, మే 23 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను ఈ నెల 27వ తేదీన లెక్కిస్తామని ఆలయ ఈవో ఏ.బాలాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం వేసవి సెలవులు రావడంత�
హుండీల లెక్కింపు | ఈ నెల 18వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో హుండీలను విప్పి లెక్కింపు చేయనున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.
హుండీల లెక్కింపు | ఈ నెల 29వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను తెరిచి లెక్కింపు జరుపనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.