మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన 14 గంటల 54 నిమిషాలపాటు మాట్లాడారు.
మాల్దీవుల పార్లమెంట్లో ఇద్దరు ప్రజాప్రతినిధులు బాహాబాహీకి దిగడం సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు క్యాబినెట్లోకి నలుగురు మంత్రుల చేరికకు పార్లమెంట్ ఆమోదం పొందడానికి ప్రత్యేకంగా �
‘మాల్దీవులు చిన్న దేశమే కావొచ్చు, కానీ మమల్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు’ అని ఆ దేశాధ్యక్షుడు మహమద్ మాయిజ్జు తాజాగా వ్యాఖ్యానించారు. చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరిస్తామంటే కుదరదని భారత్ను ఉద�