Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో ఇటీవల చేపలు పట్టడానికి వెళ్లి రిజర్వాయర్లో మునిగి చనిపోయిన దుబ్బంబాయి రాముడు, సంధ్య పిల్లలకు బుధవారం స్థానికులు ఆర్థిక సహాయం అందజేశారు.
మల్దకల్ మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు.రామకృష్ణ గత, నాలుగైదు సంవత్సరాల క్రితం నుండి గద్వాల్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్ జెండర్తో అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెసింది.
మొక్కజొన్న కోత మిషన్లో పడి బాలుడు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా.. మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామానికి నాగన్న, అఖిల కుమారుడు రాజు అలియాజ్�