మెట్ట పంటలకు మల్చింగ్ వేయడంతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల చుట్టూ ఉండే తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. ఇప్పుడు రైతులు వ్యవసాయంలో ఎడ్లను వినియోగించడం లేదు. దీంతో కలుపు నివారణ సమస్యగా మారింది. దీనిక�
మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం మిర్చి సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారడంతోపాటు వ్యవసాయ బావుల్ల