మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 10-21, 15-21తో కొరియా జోడీ కిమ్వోన్
బ్యాడ్మింటన్ తాజా సీజన్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-1000 మలేషియా ఓపెన్లో శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్కు చేరాడు.