వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిస్ట్రిక్ట్ మలేరియా అధికారి(డీఎంవో) డాక్టర్ వెంకటరమణ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని గురువారం సందర్శి
అంటువ్యాధులతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, టీబీ, హెచ్ఐవీ తదితర ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగుల కోసం నిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక ఓపీ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ సమస్యలతో బాధపడే రోగులకు జనరల్ మెడిసిన్�
మూడు రోజులుగా కురుస్తున్న వానలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో వైరల్ ఫీవర్స్ గ్రేటర్ను చుట్టుముట్టాయి. వర్షం కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి విష జ్వరాలు విజృంభిస్
గ్రేటర్లో పాలన పట్టుతప్పుతోందా? పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక డెంగీ, మలేరియా కేసులు విజృంభిస్తున్నాయా? శాఖల మధ్య సమన్వయం లేక నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదా? గుంతల రోడ్లతో వాహనదారుల నడ్డి విరుగుత