ఖైరతాబాద్ : దేశానికి అన్నం పెట్టే అన్నదాత తాను మరణిస్తూ ఐదుగురికి ఆయువు పోశాడు. నల్గొండ జిల్లా జాజిరెడ్డి గూడెంకు చెందిన రైతు కొరాపిదత్త సత్తయ్య (55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 2
చాదర్ఘాట్ : గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి (50) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప