నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిపై 40,127ఓట్లతో విజయం సాధించారు. మొదటి నుం చి ప్రతిరౌండ్లోనూ ఆయ
గెలువలేకనే కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. గురువారం నామినేషన్ పర్వంలో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నం �
నిత్యం ప్రజల్లో ఉండే తనను కాదని.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించటం ఎంతో బాధగా ఉందని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నాయకుడు మర్రి న