Nizamabad | నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంతోపాటు పక్కనే ఉన్న మాదాపూర్ గ్రామంలో దుండగులు హల్చల్ చేశారు.
Nizamabad | మాక్లూరు మండలం చిక్లి గ్రామంలో రెండు కుటుంబాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నాయి. వరి కోత మిషన్ విషయంలో శేఖర్, హనీష్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ గొడవ కాస్త