మక్క ధర రోజురోజుకూ తగ్గుతున్నది. ప్రభుత్వం కొనకపోవడం, మద్దతు ధర తక్కువగా ఉండడంతో రైతులు ప్రైవేటుకే విక్రయిస్తున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రెండు నెలల క్రితం క్వింటాల్కు రూ. 2350-2450 ఉండగా, ప్రస్తుతం
వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్కు మక్కలు పోటెత్తాయి. గతంతో పోల్చితే 10-15 రోజుల ముం దుగానే మక్కలు మార్కెట్కు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2