జొన్న పంట విక్రయించేందుకు వచ్చే రైతులకు అధికారులు పూర్తి సహకారం అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం సోనాల మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
తుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం కల్ప తరువులా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకొనే వరకు కర్షకులకు వెన్నంటే నిలిచింది. వారికి మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ధాన్యాన్న�
రైతుల నుంచి యాసంగి మక్కలను కొనుగోలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. పీఏసీఎస్ల ద్వారా వీటిని నిర్వహించనున్నారు.