గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర శనివారం రెండో రోజూ అంగరంగ వైభవంగా సాగింది. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో గ్రామ దేవతలైన తిమ్మాపూర్ నల్లపోశమ్మ, భీమన్న విగ్రహాలను అభిషేకించి శుద్ధి చేశారు. ప్రత్యేక పూ
మందమర్రి మండలం బొక్కలగుట్ట వద్ద ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే మైసమ్మ జాతర పోస్టర్లను సోమవారం స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో ఆదివాసీ నాయక్పోడు సేవాసంఘం ఆధ్వర్యం లో ఎస్ఐ సతీశ్.
తాండూరు మండలం, పర్వతాపూర్ గ్రామంలో శుక్రవారం రక్తమైసమ్మ జాతర వైభవంగా జరిగింది. డప్పువాయిద్యాలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం, నైవేద్యం సమర్పించారు.