అక్రమ కట్టడాల పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రాకు సూపర్ పవర్స్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదించడం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రుల సహకారం ఉన
కొందరు వ్యక్తులు హైదరాబాద్పై విమర్శలు చేయటమే మేధావితనంగా భావిస్తున్నారు. ఎక్కడనుంచైనా సరే సామాజిక మాధ్యమాల్లో ఓ మెసేజ్ చేస్తూ బుద్ధిజీవులుగా తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు.
మొన్న ఢిల్లీలోని ఒక బడిలో వర్క్షాప్ జరిపినం. భారత్లో అసమానతలు- ఆహార వృథాను అరికట్టడం అనేది దాని థీమ్. చర్చ జోరుగా సాగుతున్నప్పుడు, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం ప్రస్తావనకు వచ్చిం�