రాష్ట్ర ప్రభుత్వం జీవో-29 ప్రకారమే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ మేరకే మె యిన్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో జరిగిన ‘పోలీస్ డ్యూటీ �
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ మెయిన్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 29 వరకు జరుగనున్నాయి. ఉ. 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ. 2 : 30 గంటల నుంచి సా. 5 : 30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్�
రాష్ట్రంలో శనివారం మొదటిరోజు ఎస్సై, ఏఎస్సై మెయిన్ పరీక్షలు సజావుగా ముగిశాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 81 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తన అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో ప్రకటించింది.