భారతదేశపు మొట్టమొదటి ‘ఫ్లయింగ్ ట్యాక్సీ-ఈ200’ను అభివృద్ధి చేయటంలో అద్భుతమైన పురోగతి సాధించామని ‘ఈ-ప్లేన్' కంపెనీ ఫౌండర్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి ప్రకటించారు.
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన మానవరహిత యుద్ధ విమానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శుక్రవారం తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్
బెంగళూరు: హంసా న్యూ జనరేషన్ (ఎన్యూ) విమానం శుక్రవారం తొలిసారి నింగిలోకి ఎగిరింది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయం నుంచి తొలి టెస్ట్ ఫ్లైట్ను విజయవంతం చేసింది. 4000