జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. సెకండ్ జనరేషన్ మధ్యస్థాయి లగ్జరీ ఎస్యూవీ మాడల్ న్యూ జీఎల్సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
మండలంలోని గుండేడ్ గ్రామ సమీపంలోని మహవీర్ కంపెనీ నుంచి వెదజల్లుతున్న పొల్యూషన్ నుంచి తమను కాపాడాలని గ్రామస్తులతోపాటు కార్మికులు పరిశ్రమ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.