అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా? అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచందర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన చేస్తాం.. దాని ఆధారంగానే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి 23,500 మందికి పదవులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. సబ్ ప్లాన్ అమలు చేసి ఏడాదికి �
అసెంబ్లీలో జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేస్తారా? లేదా?, వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ.20వేల కోట్లు కేటాయిస్తారా? లేదా? కాంగ్రెస్ నాయకులు సూటిగా సమాధానం చెప్పాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వక�
రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.