హనుమకొండలో ఐదు రోజుల పాటు జరిగిన 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్షిప్ శుక్రవారం ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు టైటిల్ విజేతలుగా నిలిచాయి.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉన్నదని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టు తమకూ ఉంటే బాగుపడేటోళ్లమని మహారాష్ట్ర సర్పంచ్లు అభిప్రాయపడ్డారు. ‘మా మహారాష్ట్రలో గోదావరి ప్రవహిస్తున్నా పంట పొలాలకు నీళ్లు