అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మహాశిరాత్రి జాతరను పురస్కరించుకుని లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో మాజీ ఎంపీపీ బాల్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
‘హరహర మహాదేవ.. శంభోశంకర’.. ‘ఓం నమః శివాయః..’ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉమ్మడి జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి వేలాది మంది భక్తులు శైవ�
సిరిసిల్ల జిల్లానే శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరున ఉందని, ఈ పేరును నిలబెట్టుకుంటూ మహా శివరాత్రి జాతరను సక్సెస్ చేద్దామని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.