సమస్యలు పరిష్కరించాలని కార్మికు లు కదం తొక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలపై సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంల�
ఆటో డ్రైవర్లు కన్నెర్ర జేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ బతుకులు రోడ్డునపడ్డాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం ‘మహాలక్ష్మి’ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే రాజీవ్ ఆరోగ్యశ్రీ (చేయూత) పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. శనివారం అసెంబ్లీ వేదికగా మహిళామంత్రుల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్ర యాణ పథకాన్ని అమలుచేస్తే ఆటో కార్మికుల బతుకుదెరువు ఎలా? అని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ని స�
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.