మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచందర్ ను 5 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ చిక్కడపల్లి పోలీసులు మంగళవారం నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు గురువారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయారు.