Madigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్కు (Madigadda barrage) గోదావరి నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.
జూరాలకు వరద మొదలైంది. బుధవారం కర్ణాటకలోని నారాయణ్పూర్ డ్యాం 12 గేట్లను తెరిచి దిగువకు 37,260 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కులు ఇన్ఫ్లో నమోదైంది.
నగరంలో ఇసుకకు కొరత ఏర్పడకుండా ఔటర్ రింగురోడ్డుకు నలువైపులా నాలుగు ఇసుక స్టాక్యార్డ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) నిర్ణయించింది.
మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం బరాజ్లను శుక్రవారం భారీనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం పర్యటన నేపథ్యంలో నిర్మాణ సంస్థ హడావిడి, ఆర్భాటం కనిపించింది.
జయశంకర్ భూపాలిపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్లో బుధవారం సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృం�