పార్టీ రాజకీయాల పరంగా తనతో విభేదించినప్పటికీ, కులగణన విషయంలో తనకు సహరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వేడుకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కలిసి రావడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే నాయకులు అర డజను మందికిపైగా ఉండగా, తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడ�
తెలంగాణ కాంగ్రెస్ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచే తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్త
బోయిన్పల్లిలో టీపీసీసీ నిర్వహించిన శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. అది పార్టీ కార్యక్రమం, తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఫోన్ చేస