మహాలక్ష్మి పథకంతో అద్దె బస్సులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బా మధుకర్రెడ్డి అన్నారు. బుధవారం చౌటుప్పల్లో ఆ సంఘం సర్వసభ్య సమావేశంల�
ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 వేల 450 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 2473 మంది రైతుల ఖాతాల్లో రూ.22.26 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.