ఇరాన్ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న సైనిక దాడులను ఎంసీపీఐ (యు) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, రాష్ట్ర కార్యదర్శి గా
కమ్యూనిస్టులు ఐక్యం కావాలని, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా పోరాటాల నిర్మాణమే ఏకైక మార్గమని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, సీపీఎం సూర�