Madasu Srinivas | తమ చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ పోరాటం నిర్వహిస్తున్న హెచ్సీయూ విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అమానుషమని, ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా కాంగ్రెస్ సర్కార్
Madasu Srinivas | దశాబ్దాల కాలం పాటు గజ్వేల్ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ .
తెలంగాణ వాదానికి ఊపిరిపోసిన మహానే కేసీఆర్ అని గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ (Madasu Srinivas) అన్నారు. మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాన్ని మార్చడానికి భగీరథ తపస్సు చేశారని వెల్లడించారు. వలస ప