‘మదర్సా’ అనే పదాన్ని మనుగడలో లేకుండా చేయాల్సిన అవసరమున్నదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. మదర్సాలు కొనసాగుతున్నంత కాలం డాక్టర్లు, ఇంజినీర్లు కావాలన్న కలల్ని పిల్లలు కనలేరని పేర్కొన్నారు. ఆదివార
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత�