ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)తో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ
కాక్రోచ్ ఉద్యమం మే 16న ప్రారంభమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి యువ నిరుద్యోగులను కాక్రోచ్లతో, అంటే బొద్దింకలతో పోల్చినట్లుగా వార్తలు రావడం నేపథ్యంగా ఈ వ్యంగ్య ఉద్యమం మొదలైంది.
తెలంగాణ కులగణన: బీసీ కమిషన్ నివేదిక లేకుండానే బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇక బిల్ నంబర్ 4 ద్వారా రాజకీయ రిజర్వేషన్లను పెంచిం�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సాగిన రాజ్యాంగ పోరాటంలో సుప్రీంకోర్టు గురువారం నిర్ణయాత్మకమైన తీర్పు వెలువరించింది. మూడు నెలల గడువులోగా అనర్హత పిటిషన్లపై నిర్ణ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనే కార్యక్రమాలలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం హైదరాబాద్లో జరిగిన అలయ్..బలయ్లో సీఎం వస్తున్న సందర్భంలో ఆయన సెక
Sridhar | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిన్న నిర్వహించిన అలయ్ బలయ్(Alai Balai) కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించారు. రచయిత, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్(Madabhushi Sridhar), సీనియర్ జర్నలిస్ట్ పా�
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్కు న్యాయశాస్త్రంలో అత్యున్నత పరిశోధన డిగ్రీ దక్కింది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఆయనకు మంగళవారం ఎల్ఎల్డీ డిగ్రీని ప్రదా