రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేశ్ ఆరోపించారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలో �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న సీపీఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్ అన్నారు. శుక్రవారం ఆలేరు ప