లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ సరికొత్త మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. వీ-క్లాస్ పేరుతో విడుదల చేసిన ఈ కారు పెట్రోల్, డీజిల్ రకం ధర రూ.1.40 కోట్లుగా నిర్ణయించింది.
జీఎస్టీ తగ్గింపుతో ఒకవైపు వాహన ధరలను తగ్గిస్తున్న ప్రస్తుత తరుణంలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మాత్రం తన వాహన ధరలను పెంచడానికి సిద్ధమైంది.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మరోసారి కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ఒక