జావా, యెజ్డీ, బీఎస్ఈ పేర్లతో లగ్జరీ బైకులను విక్రయిస్తున్న క్లాసిక్ లెజెండ్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా పెట్టుబడులు పెట్టబోతున్నది. ఇతర ఇన్వెస్టర్లుతో కలిపి మహీంద్రా రూ.875 కోట్ల మేర పెట్టుబడి పెట్టా�
లగ్జరీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. తన హిమాలయన్ సరికొత్త మాడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.2.84 లక్షలు నిర్ణయించింది.