18వ లోక్సభ స్పీకర్గా అధికార ఎన్డీయే కూటమి బలపర్చిన అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఓం బిర్లా బుధవారం ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్పై ఆయన విజయం సాధించారు.
KC Tyagi | లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారికే తాము మద్దతిస్తామని జేడీయూ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కారులో తాము, �