నానా తంటాలు పడి పసుపు పంట పండించి అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రాక రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కుడా రావడం లేదని వాపోతున్నారు. ఈ-నామ్తో కరీదు వ్యాపారులు ఆన్లైన్లో టెండర్ వేయడంతో ధరలు
ఇది ఓ కౌలు రైతు గుండెకోత.. ఐదెకరాల్లో అప్పుసప్పు చేసి పండించిన 70 బస్తాలను మార్కెట్లో అమ్మకానికి తెచ్చిండు.. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2,320 ఉంటే.. ఆ కౌలు రైతు ధాన్యానికి కేవలం రూ.1,606 పలికింది.. రైతు గుండె రగిల�