‘లవ్ జీహాద్' కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించేందుకు వీలుగా ఓ చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. రాష్ట్ర బీజేపీ శాఖ కార్యనిర్వాహక సభ్యుల సమావేశంలో ఆద�
చట్ట విరుద్ధ మతమార్పిడి (సవరణ బిల్లు) 2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శిక్షలను మరింత పెంచారు. మోసపూరితంగా, బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడినట్టు తేలితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.