బొంరాస్పేట : సోదరి ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన బొంరాస్పేట పీఎస్ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ ప్రియాంకరెడ్డి తెలిపిన ప్రకారం..
ఖిలావరంగల్ : చింతల్ ఆర్వోబీపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ బండిపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా భర్త తీవ్రగ�
లారీ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం | లారీ బోల్తాపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నది. బియ్యం
ఏడుకు చేరిన మృతులు | శంషాబాద్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి భూదాన్ (25) అనే యువకుడు ఇవాళ మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయాడ