భద్రాచలం సీతారామచంద్ర స్వామిని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ మాలోత్ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శనివారం దర్శించుకున్నారు.
బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో రూ. 50లక్షలతో నిర్మించిన శ్రీ సీతారామాలయంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు.
పంచవటి అంటే అయిదు రకాలైన దివ్యవృక్షాల సముదాయం. సాధారణంగా రుషులు, మునులు తమ ఆశ్రమాల్లో, పర్ణశాలల చుట్టూ ఈ దేవతా వృక్షాలను పెంచేవారు. వనవాస కాలంలో శ్రీరాముడు దర్శించిన భరద్వాజ, అగస్త్య మహర్షుల ఆశ్రమాలు పంచ�
కూసుమంచికి మరో పురాతన కట్టడం వన్నె తెస్తున్నది. కోటలో ఉన్న కాకతీయుల కట్టడమైన మరో కళాశిల్పం చూపరులను కట్టిపడేస్తున్నది. వెయ్యేండ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నిర్మాణం దుర్గామాత, కాళికామాత ఆలయంగా చెబుతున్నప�