మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 40 రోజులకు రూ.35 లక్షల 19 వేల 378 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి శశిధర్ తెల
కృష్ణానదిలో సప్తనదుల సంగమ ప్రదేశంలో కొలువైన పురాతన సంగమేశ్వరాలయ శిఖరాన్ని వరద జలాలు ఆదివారం తాకాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది