మహాభారతంలో మహామహాయోధులందరూ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నవారే. కాని, ఒక్క కృష్ణభగవానుడు మాత్రం ఎలాంటి ఆయుధమూ పట్టలేదు. ఎదురుపడి పోరాటమూ చేయలేదు. కేవలం రథసారథిగానే ఉన్నట్లు కనిపించాడు. మహాసంగ్రామాన్న�
ద్వాదశ మాసాల్లో కార్తికం కృష్ణుడికి అతి ప్రియమైనది. పరమ పవిత్రమైన ఈ పుణ్య కాలంలో.. విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి స్వామి సాన్నిధ్యం లభిస్తుందని పద్మ పురాణం చెబుతున్నది. కార్తికంలో శ్రీకృష్ణుడి కోసం చే�