సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఆర్జ్జిత సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులు సద్వినియోగం చేసుకోవడం లేదు. టీ-యాప్ పోలియోలో 12రకాల సేవా టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ప్రసాదం పులిహోర బరువు, ధరలను ఇటీవల పెంచుతూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఆలయ పాలక మండలి తీర్మానం మేరకు దేవాదాయశాఖ అధికారులు ధరలు పె�