తెలుగు సాహిత్య ఆకాశాన ఉజ్జలమణి పాల్కుర్కి సోమన. దీప్తిమంతమైన విశిష్ఠ వైవిధ్య కవిత్వాన్ని అందించిన మహాకవి. తల్లి శ్రీరమాదేవి, తండ్రి విష్ణురామ దేవుడు. తుముకూరు జిల్లా (కర్ణాటక రాష్ట్రం)లో హాల్కుర్కె, తెల�
జరిగిన కథ : పినచోడుని మరణవార్తతో.. హుటాహుటిన దనదప్రోలుకు ప్రయాణమయ్యాడు జాయపుడు. తండ్రి శ్రాద్ధకర్మలన్నీ జరిపించాడు. అనుమకొండ వెళ్లాక నీలాంబ నివాసానికి వెళ్లాడు. సగం శరీరం కాలి.. జీవచ్ఛవంలా తల్పానికే పరిమ�
పృథ్వీశ్వరుడిపై యుద్ధానికి ససైన్యంగా కదిలివెళ్లాడు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు. మరోవైపు యుద్ధంలో ప్రవేశం దొరక్కపోవడంతో.. జాయప దీనంగా ఓ గదిలో ఉండిపోయాడు. జాయపను అలా చూసి హతాశుడయ్యాడు సుబుద్ధి. తనకు ముం�
ద్వీప యువరాజు జాయప.. కాకతీయ ఆస్థాన నర్తకి నీలాంబతో కలిసి రాచనగరు నాట్యోత్సవంలో పాల్గొన్నాడు. ప్రాణంపెట్టి నటించాడు. అతని ప్రతిభను గుర్తించిన గణపతిదేవుడు.. నాణేల సంచిని బహుమతిగా అందించాడు.
కాకతి సామ్రాజ్య వైభవాన్ని నలుదిశలకు వ్యాపింపచేసినవారిలో గణపతిదేవ చక్రవర్తి అగ్రగణ్యుడు. పుత్ర సంతతి లేకున్నా కూతురు రుద్రమదేవిని మగసంతానంగానే పెంచినాడు.