భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డు క్రియేట్ చేశారు. అత్యధిక సంవత్సరాల పాటు బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. గతంలో చత్తీస్ఘడ్ సీఎం రమణ్ సింగ్ పే�