MPs Salary Hike | పార్లమెంట్ సభ్యుల వేతనాలు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంపీల జీతాలతోపాటు అలవెన్సులు, ఫించన్లను సైతం సవరించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చ
లోక్సభ ఎన్నికలు ముగియడంతో సీఈసీ రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గురువారం రాష్ట్రపతిని కలిసి 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల వివరాలను సమర్పించారు.